*సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* - *TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త*
*సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* - *TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త*
పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తుందని TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.
సాయి రామ్ నగర్ BN Reddy Nagar కి (ఆర్య వైశ్య సామాజిక వర్గం ) కి చెందిన శ్రవణ్ కుమార్ కుమార్తె హన్యశ్రీ కి మంజూరు ఐన 3,50,000/- (Three Lakhs Fifty thousand )రూపాయల CMRF చెక్కు నీ ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు .
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం పేద ప్రజలకు వరం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో Boggarapu Varun ,Dr Rajayya Guptha ,Congress Leaders ,ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment