ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి ల పై పడ్డ పిటిషన్ కొట్టివేత. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు, టెక్నికల్ గా వాళ్ళు BRS లోనే ఉన్నట్టు వెల్లడించిన స్పీకర్.
రేపు కాలే యాదయ్య, పోచారం మరియు సంజయ్ ల పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్నారు…
Comments
Post a Comment