ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.


ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి ల పై పడ్డ పిటిషన్ కొట్టివేత. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు, టెక్నికల్ గా వాళ్ళు BRS లోనే ఉన్నట్టు వెల్లడించిన స్పీకర్. 


రేపు కాలే యాదయ్య, పోచారం మరియు సంజయ్ ల పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్నారు…


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్