ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.


ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి ల పై పడ్డ పిటిషన్ కొట్టివేత. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు, టెక్నికల్ గా వాళ్ళు BRS లోనే ఉన్నట్టు వెల్లడించిన స్పీకర్. 


రేపు కాలే యాదయ్య, పోచారం మరియు సంజయ్ ల పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్నారు…


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*