Posts

అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

Image
అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి #మహిళల జీవితాలలో వెలుగులు నింపడం ప్రభుత్వ సంకల్పం #మహిళలను సుసంపన్నం చేసేందుకే వడ్డీ లేని రుణాలు #ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు నిరంతర కృషి #విద్యార్థి యువతకు ఉపాధి కల్పనకై ఐ. టి.ఐ,అడ్వాన్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు #12 కోట్లతో జూనియర్, డిగ్రీ కళాశాలల కొత్త భవనాల నిర్మాణం #వేల కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు #చివరి అంచు వరకు సాగు నీరు అందించేందుకు చర్యలు #వందల కోట్లతో మారు మూల గ్రామాలకు రహదారుల నిర్మాణాలు #ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పారదర్శకంగా ఉంటుంది #అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు #సన్న బియ్యం పంపిణీ ఇక్కడ ప్రారంభం కావడం చారిత్రాత్మక సందర్భం *-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి* హుజుర్నగర్ లో కళ్యాణాలక్ష్మి/షాధి ముబారక్ చెక్కుల పంపిణీ #231 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 30 లక్షల పంపిణీ హుజర్నగర్:  కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు విధిగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజల జీవన...

గద్దర్ అన్న ఐకాన్ అవార్డ్ -2025 లో పాల్గొన్న ఉప్పల

Image
 *గద్దర్ అన్న ఐకాన్ అవార్డ్ -2025 లో పాల్గొన్న ఉప్పల* హైదరాబాద్, గూఢచారి:  సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ అరుణ అశోక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష సాంసృతిక శాఖ సౌజన్యంతో చైతన్య కాలానికేతన్ జగదిర్గుట్ట మరియు VISION VVK ఆశీస్సులతో BM Birla Since Centrer Bhaskar Auditorium లో జరిగిన జానపదం మా ప్రాణం గద్దర్ అన్న ఐకాన్ అవార్డ్-2025 లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,  కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణు గోపాల్ చారి తో కలిసి పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు. అవార్డ్ అందుకున్న వారికి అభినందనలు తెలిపారు. దివంగత గద్దర్ గారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఆయన బాటలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ పటేల్ రమేశ్ రెడ్డి, మల్కాజ్ గిరి...

దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండ లోనే - మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు....

Image
  నల్గొండ జిల్లా.... మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.... నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా.... దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండ లోనే కనబడతాయి.... ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్ గా మారింది... నల్గొండలో ఓవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం,మరోవైపు వామపక్ష తీవ్రవాదం ఈరెండూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి..... రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదర్సా లు నడుస్తున్నాయి.... మదర్సాల పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు...మదర్సాల లెక్క బయటికి తీయడం లేదెందుకు... పహల్దాం ఘటన తర్వాత భారత్ లో ఉన్న పాకిస్తాన్,బంగ్లాదేశీయులను బయటికి పంపమని కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది...అయినా తెలంగాణ ప్రభుత్వానికి సోయి లేదు.... కులగణన చేశామని గొప్పలు చెబుకుంటున్నారు... కులగణన తప్పుల తడక అని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారు... ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ధాన్యం కొనుగోళ్లు చేయక అన్నదాతలను అరగోస పెట్టిస్తున్నారు.... ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి గురైన మృతదేహాలను కూడా బయటికి తీయలేని చేతకాని ప్రభుత్వమిది...

ఏసీబీ వలలో వికరాబాద్ ప్రహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీస్, సీనియర్ అసిస్టెంట్

Image
 ఏసీబీ వలలో వికరాబాద్ ప్రహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీస్, సీనియర్ అసిస్టెంట్   02.05.2025 వ తేదీ సాయంత్రం 1620 గంటలకు టి. శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్, జిల్లా ప్రహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీస్, వికరాబాద్, ACB, రంగారెడ్డి యూనిట్ చేత   ఫిర్యాదుదారుడి నుండి అధికారిక అనుకూలత చూపడానికి రూ. 8,000/- లంచం డిమాండ్ చేసి, స్వీకరించినప్పుడు పట్టుబడినాడు.  ఈ విధంగా నిందిత అధికారి తన ప్రజా విధిని సరైన మరియు నిజాయితీగా నిర్వహించలేదు. భ్రష్టాచార రుసుము AO వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. నిధితుడి యొక్క కుడి చేతి వేలుకు రసాయన పరీక్షలో పాజిటివ్ ఫలితమైంది.    టి. శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్, DP&EO ఆఫీస్, వికరాబాద్ను అరెస్టు చేసి, నాంపల్లి, హైదరాబాద్లో SPE మరియు ACB కేసుల కోసం గౌరవనీయ ఐస్టు అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు ఉంచారు. కేసు విచారణలో ఉంది.

నరేంద్ర మోదీ కి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి

Image
 దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సందర్భంగా కుల గణనను కూడా చేర్చాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ అనుభవాలను కేంద్ర ప్రభుత్వానికి అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చెప్పారు. జనాభా లెక్కల్లో కుల గణన అంశం చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇందుకు ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ కి, కేంద్ర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి  అభినందనలు తెలియజేశారు. జనాభా లెక్కల్లో కుల గణన చేర్చాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన దేశానికి రోల్ మోడల్‌గా ఉందని, ఈ విషయంలో తమ అనుభవాలను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని స్పష్టం చేశారు. ఓబీసీల్లో రాష్ట్రాల వారిగా వేర్వేరు కేటగిరీలుగా ఉన్నందున, కుల గణన విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.  దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టబోయే ముందు రాజకీయ పార్టీలతో చర్చించడానికి మంత్రులతో ఒక కమిటీని నియమించాలని, అలాగే ఉన్నతస్థాయిలో అధికారులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా అధ్యయనం జరగాల్స...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థుల కు నృత్యం, స్కిట్ మరియు పెయింటింగ్ పోటీలు

Image
 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థుల కు నృత్యం, స్కిట్ మరియు పెయింటింగ్ పోటీలు హైద్రాబాద్, గూఢచారి: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల పోటీలను నిర్వహిస్తోంది.  ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవం (WED)గా ప్రకటించింది.  ఈ సంవత్సరం థీమ్ "ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం". ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం ఎదుర్కొంటున్న క్లిష్టమైన పర్యావరణ సవాళ్ల గురించి అవగాహన పెంచే అవకాశంగా ఉపయోగపడుతుంది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) విద్యార్థులకు **నృత్యం, స్కిట్ మరియు పెయింటింగ్ పోటీలు** వంటి అవగాహన కార్యక్రమాల శ్రేణిని నిర్వహిస్తోంది.  ఈ పోటీలు రెండు విభాగాలుగా జరుగుతాయి: ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల: మే 21, 22 మరియు 23, 2025 తేదీలలో TGPCB ఆడిటోరియంలో ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతాయి.  పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను హైలైట్ చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనాలని ఆహ్వానించబడ్...

అకాల వర్షాలు వచ్చే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తక్షణమే కొనుగోలు చేయాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
  నకరికల్ మండలం, గోరింకల పల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను వేగవంతం చేసి వారంలో కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను , సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.      బుధవారం ఆమె గోరింకలపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.        కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలిస్తూ దాన్యం లో తేమశాతాన్ని ,అదేవిధంగా తాలు, చెత్తా,చెదారం, తదితర అన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించారు .      అకాల వర్షాలు వచ్చే సూచన ఉన్నందున  కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని చెప్పారు. ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఈ విషయంపై మరోసారి రైతులకు అవగాహన కల్పించాలని  అన్నారు.రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు సరైన తేమ శాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల తేవాలని, అదేవిధంగా దాన్యంలో తాలు ఉండవద్దని ,చెత్త ,చెదారం మట్టి పెల...