Posts

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుంది - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుంది - ఆర్యవైశ్య  సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి ఖమ్మం:  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుందని ఖమ్మం కు చెందిన ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి అభిప్రాయం వెలిబుచ్చారు . ఎన్నికల్లో కూడా మనవారు ఒక్కొక్కరు పార్టీలో ఉండి పార్టీల అండదండలతో వారు ఎన్నికల్లో గెలవాలని దానికి సంబంధించిన అంతవరకు నా ఉద్దేశం ప్రకారం పార్టీ ఏదైనా కానీ మనం ఎవర్నో ఒకరిని కచ్చితంగా మన అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి వస్తుంది. గెలుపు ఓటముల పరిస్థితి పక్కన పెడితే ఎవరు ఓడిన గెలిచిన వారు వారు స్థాయిలను మర్చిపోకుండా అందరూ కలిసికట్టుగా కులం కట్టుబాట్లు అనుకూలంగా పనిచేసే ఐక్యతను చాటి చెప్పేలా, ఎన్నికల కమిటీల్లో కూడా జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించి సజావుగా ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుందని తెలిపారు.

ఎలక్షన్లు జరపాలని ఉద్యమానికి పిలుపునిచ్చిన మిత్రులకు సూటి ప్రశ్న* - కోటగిరి చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టు

Image
  *ఎలక్షన్లు జరపాలని ఉద్యమానికి పిలుపునిచ్చిన మిత్రులకు సూటి ప్రశ్న* - కోటగిరి చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టు*  అయన సూటి ప్రశ్న ను ఈ క్రింద యధాతధంగా చదవండి ఆర్యవైశ్య సోదరులు వివిధ ప్రాంతాల నుండి ఎన్నికలు నిర్వహించాలని సమావేశమై వారు వారి వారి అభిప్రాయాలు తెలిపినారు, మహాసభ కార్యవర్గం మీటింగ్ కు పోయి వచ్చిన వారే మహాసభ ఎన్నికలు పెడతారని, ఎన్నికలు కమిటీ వేస్తారని చెప్పారు.  కానీ నేటి వరకు ప్రస్తుత రాష్ట్ర మహాసభ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గము గాని అధికారికంగా చెప్పలేదు . మన ఆర్యవైశ్య పత్రికలకు గాని, సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తాము అని ప్రకటించలేదు, ఇది అందరూ గమనించాలి. ఉద్యమం పిలుపునిచ్చిన మిత్రులకు చిన్న సూచన చేస్తున్న మహాసభ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గము గాని అధికారికంగా ఎన్నికలు పెడుతమని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టీ ప్రకటింప చేయాలి

శ్రీ సరస్వతి శిశు మందిర్ కు ప్రింటర్ బహుకరణ

Image
 నల్గొండ పట్టణం రవీంద్ర నగర్ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ కి ఈరోజు సంజీవిని మెడికేర్ సొసైటీ సహకారంతో 23,500 రూపాయలు విలువ గల ప్రింటర్ పాఠశాలకు అందజేయడం జరిగింది. పాఠశాల యాజమాన్యం వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఆచార్యులు అనిత రెడ్డి, సమితి జనరల్ సెక్రటరీ పరమాత్మ, అకాడమిక్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, సంజీవిని మెడికేర్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు - సంఘం ముందు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టండి - గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు

Image
 వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు - సంఘం ముందు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టండి - గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది ఈ  క్రింద  చదవండి యధాతధంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడి మార్పు కోసం అంటూ ఓ వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేసి అందులో ఓ 1000 మందిని ఆడ్ చేసిన అల్ప సంతోషులు.అరేయ్ బాబు వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు....గ్రూపు లో పోస్టులు పెడితే సత్వరమే అతను కుర్చీ కాలీ చేసి వెళ్లడు.ముందు మీరు అప్డేట్ అవ్వండి ఇంకా మీ పాత ఆలోచనలు కాకపోతే అవును అలానే ఉంటాయి ఎందుకంటే అది మీ తప్పు కాదు మీ వయస్సు తప్పు అంతే.చదువుకుంటే తెలిసేది ఆ చదువు లేకపోతే ఇలానే ఉంటది.గ్రూపు క్రియేట్ చేసినంత మాత్రాన అతను ఆ గ్రూపుకు భయపడి ఆ పదవి నుండి దిగిపోతాడా? ఆ గ్రూపు లో ఆ సంఘం నాయకులను ఆడ్ చేయడమే కాకుండా అడ్మిన్ చేయడం హాస్యాస్పదం.10 సంవత్సరాల నుండి ఆ సంఘం నాయకులే అన్ని కింద పైన మూసుకొని కూర్చోని ఉంటే ఏదో తోపు గాళ్ల లెక్క మీకెందుకు బై ఈ వాట్స్ ఆప్ గ్రూపు లు.ఆన్ లైన్ పులులు కానీ ఆన్ ర...

సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం

Image
సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం హైద్రాబాద్: (గూఢచారి)  ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ ఎడిటర్ నీలగిరి శంఖారావం, ns99channel ని శాలువాతో సత్కరించినారు. మరియు ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించకపోవడం పై మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల గురించి చర్చించారు..

అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి

Image
 అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి తిరుపతి: యువతులను గంజాయికి బానిసలు చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న కృష్ణకిషోర్ దంపతులు. పద్మావతి యూనివర్సిటీలో బీఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతికి గంజాయి అలవాటు చేసిన దంపతులు. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. కృష్ణకిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించడమే కాకుండా వీడియోలు తీసిన మహిళ. బాధితురాలి అన్నకు, కాబోయే భర్తకు వీడియోలు, ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్. తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. భార్యాభర్తలను రిమాండ్‌కు తరలించిన పోలీసులు. గతంలోనూ ఓ యువతిని మోసం చేసి రూ.5 లక్షలు కాజేసినట్టు విచారణలో వెల్లడి.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం - ఉప్పల శ్రీనివాస్

Image
 ప్రపంచ వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం. - TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం అని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  అన్నారు. దుబాయ్ లో ఘనంగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ 11 వ వార్షకోత్సవ వేడుకలు Ramada Hotel Dhena లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ విభాగం ఇన్చార్జి రాజేష్ సోమా ముఖ్యఅతిథిగా అలాగే ప్రముఖ టెక్స్ట్ బిజినెస్ చంద్రశేఖర్ మరియు గోల్డ్ బిజినెస్ వ్యాపారస్తుడు కిషన్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా  మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ అన్ని రంగాల్లో రాణి...