సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం





సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం

హైద్రాబాద్: (గూఢచారి) 

ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ ఎడిటర్ నీలగిరి శంఖారావం, ns99channel ని శాలువాతో సత్కరించినారు. మరియు ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించకపోవడం పై మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల గురించి చర్చించారు..

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన