లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ
మహబూబాబాద్లో విద్యుత్ శాఖ ఎస్ఈ నరేశ్ ఏసీబీకి పట్టుబడ్డారు.
మహబూబాబాద్, గూఢచారి :
మహబూబాబాద్లో విద్యుత్ శాఖ ఎస్ఈ నరేశ్ ఏసీబీకి పట్టుబడ్డారు. గుత్తేదారు నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇంట్లో డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు.
Comments
Post a Comment