తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుంది - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి


 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుంది - ఆర్యవైశ్య  సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి

ఖమ్మం: 

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుందని ఖమ్మం కు చెందిన ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి అభిప్రాయం వెలిబుచ్చారు. ఎన్నికల్లో కూడా మనవారు ఒక్కొక్కరు పార్టీలో ఉండి పార్టీల అండదండలతో వారు ఎన్నికల్లో గెలవాలని దానికి సంబంధించిన అంతవరకు నా ఉద్దేశం ప్రకారం పార్టీ ఏదైనా కానీ మనం ఎవర్నో ఒకరిని కచ్చితంగా మన అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి వస్తుంది. గెలుపు ఓటముల పరిస్థితి పక్కన పెడితే ఎవరు ఓడిన గెలిచిన వారు వారు స్థాయిలను మర్చిపోకుండా అందరూ కలిసికట్టుగా కులం కట్టుబాట్లు అనుకూలంగా పనిచేసే ఐక్యతను చాటి చెప్పేలా, ఎన్నికల కమిటీల్లో కూడా జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించి సజావుగా ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుందని తెలిపారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్