అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి


 అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి


తిరుపతి: యువతులను గంజాయికి బానిసలు చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న కృష్ణకిషోర్ దంపతులు.


పద్మావతి యూనివర్సిటీలో బీఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతికి గంజాయి అలవాటు చేసిన దంపతులు.


తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. కృష్ణకిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించడమే కాకుండా వీడియోలు తీసిన మహిళ.


బాధితురాలి అన్నకు, కాబోయే భర్తకు వీడియోలు, ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్.


తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. భార్యాభర్తలను రిమాండ్‌కు తరలించిన పోలీసులు.


గతంలోనూ ఓ యువతిని మోసం చేసి రూ.5 లక్షలు కాజేసినట్టు విచారణలో వెల్లడి.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్