అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి


 అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి


తిరుపతి: యువతులను గంజాయికి బానిసలు చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న కృష్ణకిషోర్ దంపతులు.


పద్మావతి యూనివర్సిటీలో బీఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతికి గంజాయి అలవాటు చేసిన దంపతులు.


తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. కృష్ణకిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించడమే కాకుండా వీడియోలు తీసిన మహిళ.


బాధితురాలి అన్నకు, కాబోయే భర్తకు వీడియోలు, ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్.


తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. భార్యాభర్తలను రిమాండ్‌కు తరలించిన పోలీసులు.


గతంలోనూ ఓ యువతిని మోసం చేసి రూ.5 లక్షలు కాజేసినట్టు విచారణలో వెల్లడి.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్