**ఆర్టీసీ కార్మికులు ఇద్దరు మృతి జీతం రాలేదని ఒకరు, ఉద్యోగం పోయిందని ఇంకొకరు గుండెపోటుతో

ఆర్టీసీ కార్మికులు ఇద్దరు మృతి జీతం రాలేదని ఒకరు, ఉద్యోగం పోయిందని ఇంకొకరు గుండెపోటుతో 


సత్తుపల్లి  డిపో డ్రైవర్ యెస్ కె. ఖాజామియా సాలరీ రానందుకు గుండెపోటూతో  మృతి



చిట్యల పట్టణ కేంద్రనికి చెందిన గొసుకోండ మల్లయ్య. నల్లగోండ RTC డిపోలో ADC గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం పోయినదని మనసాతపనికి గురై  హర్ట్ ఎటాక్ తో హైద్రబాద్ లోని గాంది హస్పటాల్ లో మృతిచెందడు.



Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్