*భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి ప్రయత్నించిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.*


 *భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి ప్రయత్నించిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.*

     *ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్*

నల్గొండ: 

భారత న్యాయ వ్యవస్థకు గుండెకాయ లాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ గవాయిపై రాకేష్ కిషోర్ అనే దుండగుడు దాడికి ప్రయత్నించడం క్షమించరాని నేరంగా భావించాలని,

అట్టి దుండగునికి కఠినమైన శిక్ష విధించాలని , దేశద్రోహిగా ప్రకటించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ..ఇలా దాడికి ప్రయత్నించడం భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను కించపరచడానికి కుట్ర పన్నట్టుగా భావించాల్సి వస్తుందని తెలియజేశారు . ఇట్లాంటి దుశ్చర్య యావత్ భారతదేశ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాలను కించపరిచినట్లుగా భావించాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఆ దుండగుని పై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరారు. లేనియెడల పెద్ద ఎత్తు న నిరసన కార్యక్రమాలు చేపడతామని sc st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు....

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం