Posts

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

Image
  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి  తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ( టి జే యు) 2024 డైరీ ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌర సంబంధాల శాఖ, రెవిన్యూ శాఖ మంత్రి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2024 డైరీ ని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్దపీట  వేస్తుంది అన్నారు. జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే తీరాయని ఇప్పటి ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనతంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలు వివరించగా ప్రభుత్వము లో చర్చిస్తా మన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు  మాట్లాడుతూ 2012న ఏర్పాటు అయినా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ ఏర్పాటు కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులన్నారు. కెసిఆర్ కు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు యూనియన్ లకు తప్ప ప్రజా సమస

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*

Image
*ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*    *హైదరాబాద్, మార్చి 16:*   జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్  జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్  రోనాల్డ్ రోస్ అన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో  సి పి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.... పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నేటి (శనివారం) నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ లోక్ సభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిందని, తెలంగాణ లో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడుతుందని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 26న స్క్రూటిని, 29న విత్ డ్రాయల్ ఉంటాయని, మే 13న పోలింగ్ జరుగుతుందని, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కు ఆర్.ఓ గా హైదరాబాద్ జిల్లా కలెక్టర

కౌటికె ఆదిత్య కు ఘనంగా సన్మానం

Image
 కౌటికె ఆదిత్య కు ఘనంగా సన్మానం భారతీయ జీవిత బీమా సంస్థ సౌత్ సెంట్రల్ జోన్ సికంద్రాబాద్ డివిజన్ లో గత క్యాలెండరు ఇయర్ లో అత్యధిక ప్రీమియం సంస్థ లో మదుపు చేసి అందరికంటే ముందు ఉన్న సందర్భమున ఈ రోజు హోటల్ మ్యారెట్ లో ఏజెంట్ల కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో కౌటికె ఆదిత్య కు సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ ఎల్ కె శామ్ సుందర్ ఘనంగా సన్మానం చేసారు. దాదాపు 300 మంది డివిజన్ లోని ప్రముఖ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ముఖ్య అతిథి గ విచ్చేసిన జోనల్ మేనేజర్ గ ఆదిత్య చేస్తున్న జీవిత బీమా ప్రొఫెషనల్ విధానాన్ని ప్రశంసించారు . ఈ సందర్భముగా విడుదల చేసిన టాప్ ఏజెంట్ల వివరాలతో విడుదల చేసిన పుస్తకం లో సీనియర్ డివిజనల్ మేనేజర్ రామయ్య కౌటికె ఆదిత్య కౌటికె కావ్య గార్లు డివిజన్ లో వున్న అందరు MDRT ఏజెంట్ల కంటే ప్రతి సంవత్సరం లాగే ఎక్కువ చేసి అందరికంటే ముందు వున్న సందర్భముగా శుభాకాంక్షలు తెలియచేసారు. అంతే కాకుండా వారు చేస్తున్న ప్రొఫెషన్ లో అందరి కంటే ఎక్కువ చేసి No 1 ఉండడం పట్ల ఆభినందించారు. ముఖ్య అతిథి గారి మోటివేషనల్ ప్రసంగం అందరికి నచ్చింది. ఈ సమావేశములో మార్కెటింగ్ మేనేజర్ శ్రీమతి కె
Image
  ⚪ *ఢిల్లీ* || *సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సీఈసి*||  ◻️ దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా. ◻️ దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ◻️ లోకసభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు .. ◻️ *ఏపీ ,ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు నోటిఫికేషన్ విడుదల– ఏప్రిల్ 18  నామినేషన్లకు చివరి తేదీ- ఏప్రిల్ 25 నామినేషన్ల స్క్రూటినీ– ఏప్రిల్ 26 నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం- ఏప్రిల్ 29  ఎన్నికల తేదీ— మే 13 ఎన్నికల కౌంటింగ్- జూన్ 4 ◻️ కాస్మిర్ లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది:ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ◻️ దేశ వ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. ◻️ ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది  ◻️ 55 లక్షల ఈవిఎం లు వినియోగిస్తున్నాం... ◻️ కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు.. ◻️ దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు.. ◻️ వాలంటీర్, కాంట్రాక్టు ఉద్యోగాలు చేసే వారు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదు  *జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం..* *Model Code of Conduct..* *దేశవ్యాప్తంగా మోడల్ కోడ్

జర్నలిస్టు సమస్యల పరిష్కారమే IFWJ ప్రధాన ధ్యేయం: జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జునయ్య

Image
జర్నలిస్టు సమస్యల పరిష్కారమే IFWJ ప్రధాన ధ్యేయం: జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జునయ్య 1951నుండీ దేశంలో పని చేస్తున్న ఏకైక యూనియన్ ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టుల హక్కులకై పోరాటాలు తప్పవు జాతీయ నాయకుల ఆధ్వర్యంలో టీజేయు 2024 డైరీ ఆవిష్కరణ  యూనియన్ విస్తరణకు కలిసికట్టుగా పనిచేద్దాం  ఆంధ్ర ప్రదేశ్  ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) లో జరిగిన 133వ వర్కింగ్ కమిటీ సమావేశంలో  జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య  సెక్రెటరీ జనరల్ పరమానందం పాండే లు మాట్లాడుతూ ఐ ఎఫ్ డబ్ల్యూ జే దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని పిలపునిచ్చారు. జర్నలిస్టుల హక్కుల లక్ష్యమే ధ్యేయంగా పనిచేస్తూన్న యూనియన్ ను బలహీన పరచాలని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అంతకు రెండింతల శక్తితో దేశంలో బలంగా పనిచేస్తున్న యూనియన్ మనదే అన్నారు.  1951 నుండి జర్నలిస్టుల హక్కులకై పోరాటం చేస్తున్న ఏకైక సంఘం దేశంలో మరొకటి లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేసే పోరాట ప్రతిమ ఉన్న ( IFWJ) మరింత బలంగా కావాలని ఆకాంక్షించారు.  దేశంలోనే కాకుండా ప్రపంచంలో మరిన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి పనిచేస్తున్న యూ

34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు కి శంకుస్థాపన చేసిన మునిసిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

Image
 34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు కి శంకుస్థాపన చేసిన మునిసిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి   నల్గొండ, మార్చ్ 11:  34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు శంకుస్థాపన పనులను నల్లగొండ పురపాలక సంఘం చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.  34 వార్డు కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ బండారు ప్రసాద్ మాట్లాడుతూ 20 లక్షల రూపాయలతో చేపడుతున్న పార్కు చుట్టుపక్కల ప్రహరీ గోడ, పార్కు మంజూరు చేయడం జరిగినదని తెలిపారు. భవిష్యత్తులో కాలనీలో గల సమస్యలను తీర్చుతామని, కాలనీలో గల పిల్లలకు మహిళలకు వృద్ధులకు అందరికీ పార్కు అందుబాటులోకి రానుందని తెలిపినారు.  న్యూ శ్రీ వెంకటేశ్వర కాలనీ పార్కు పక్కన జరుగుతున్న వరద కాలువ పనులను పరిశీలించారు.  కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, కాలనీ అధ్యక్షులు నూకల జైపాల్ రెడ్డి కాలనీ సమస్యలు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి వెళ్ళగా పార్కు పక్కన వరద కాలువ వెళ్తున్నందున పిల్లలు ,మహిళలు, వృద్ధులు,

చిన్న పత్రికలకు చేయూత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

Image
  చిన్న పత్రికలకు చేయూత  తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : చిన్న పత్రికలతో పాటుజర్నలిస్టుల సమస్యలపై  పూర్తి అవగాహన  ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన పిదప తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి, బొకే అందించి సత్కరించారు. అనంతరం చిన్న పత్రికల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి, గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం, ప్రధాన కార్యదర్శి అహమ్మద్ అలీలతో కూడిన బృందం వినతి పత్రాన్ని సమర్పించారు. చిన్న పత్రికలకు చేయుత నందించాలని కోరారు.జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు అవసరమైన శిక్షణ, గత కొంతకాలంగా చిన్న, మధ్య తరహా పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఆఫ్ గ్రేడ్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, దిన పత్రికలతో పాటు మ్యాగజైన్ లకు కూడా ప్రకటనలు జారీ చేసేలా తగు సూచనలు ఇవ్వాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి - గుమ్మల

Image
 07/03/2024 *పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి* *నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి* ******************************************"******* *నల్లగొండ*: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పని చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని నల్గొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ రెండు కళ్ళని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి అభ్యర్థులు గెలుపు కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరే విధంగా తమవంతుగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే యువజన కాంగ్ర

శ్రీమతి టీజీ గౌరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ ఆర్యవైశ్య మహా సభ నాయకులు

Image
 కర్నూలులోని టీజీ వెంకటేష్ నివాసంలో  అయన తల్లి శ్రీమతి టీజీ గౌరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ ఆర్యవైశ్య  మహా సభ నాయకులు అమరవాది లక్ష్మినారాయణ, కొండ్లే మల్లికార్జున్, ఆగీర్ వెంకటేష్, యిరుకుల్ల రామకృష్ణ.

LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు వట్టి మాటలయ్యాయి - ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల

Image
  LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు వట్టి మాటలయ్యాయి - ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల  *LRS పై భట్టి మాటలు.. వట్టి మాటలేనా..* *ఉత్తమ్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనా..!* *గతంలో LRSపై కోర్టు కెళ్ళిన కోమటిరెడ్డి... ఇప్పుడు ఏ బార్లో తాగిపడుకున్నాడు* *LRS పేరుతో 20 వేల కోట్ల దోపిడికి కాంగ్రెస్ కుట్ర..* *నో ఎల్ ఆర్ ఎస్.. నో కాంగ్రెస్.... .ఈ ఉత్తమ కుమారుల పాలనకు ఇక విఆరెఎస్సే...* *LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు... వట్టి మాటలయ్యాయని..ఉత్తమ్ కుమార్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనని ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు. బారుకు వెళ్ళడమే తెలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.. గతంలో LRSపై కోర్టుకు వెళ్ళారని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేస్తే ఎక్కడకి పోతాడో చెప్పాలని వారు ప్రశ్నించారు. LRSను ఉచితంగా అమలు చేయాలని క్లాక్ టవర్ సెంటర్లో BRS రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం ధర్నా కార్యక్రమం చేపట్టింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్