జర్నలిస్టులకు  10క్వింటాళ్ల బియ్యం అందజేసిన  జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్

 


జర్నలిస్టులకు  10క్వింటాళ్ల బియ్యం అందజేసిన  జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్


 కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులకు చేయూతనివ్వాలని ఉద్దేశ్యంతో స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరులో... 40 మంది జర్నలిస్టులకు T జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ తన స్వంత ఖర్చుతో ఒక్కొక్కరికి 25కిలోల చొప్పున 10 క్వింటాళ్ల బియ్యం, మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కరోన వైరస్ నేపధ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులు ఎప్పటికప్పుడు టీవీ దినపత్రిక ద్వారా ప్రజలకు ఆచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారని, వారి సేవలను అభినందించారు... జర్నలిస్టులు దిగువ మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన వారు... ఈ విపత్కర సమయంలో జర్నలిస్టులకు తగిన చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని పల్లె రవికుమార్ అన్నారు


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన