దుకాణాల ఆకస్మిక తనిఖీ


 దుకాణాల ఆకస్మిక తనిఖీ 

నల్గొండ జిల్లా: 

ప్రజా పంపిణీ లో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు.గురువారం నాడు ఆయన కిష్టపురం లో చౌక దుకాణాన్నీ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..రేషన్ బియ్యం గిడ్డంగి నుంచి చౌక దుకాణాల కు చేరే వరకు నిఘా ఉంటుందని గుర్తు చేశారు.ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు బియ్యం తక్కువగా వస్తె ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రారంభ,ముగింపు నిల్వలను పరిశీలించారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్