దుకాణాల ఆకస్మిక తనిఖీ


 దుకాణాల ఆకస్మిక తనిఖీ 

నల్గొండ జిల్లా: 

ప్రజా పంపిణీ లో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు.గురువారం నాడు ఆయన కిష్టపురం లో చౌక దుకాణాన్నీ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..రేషన్ బియ్యం గిడ్డంగి నుంచి చౌక దుకాణాల కు చేరే వరకు నిఘా ఉంటుందని గుర్తు చేశారు.ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు బియ్యం తక్కువగా వస్తె ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రారంభ,ముగింపు నిల్వలను పరిశీలించారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం