దుకాణాల ఆకస్మిక తనిఖీ


 దుకాణాల ఆకస్మిక తనిఖీ 

నల్గొండ జిల్లా: 

ప్రజా పంపిణీ లో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు.గురువారం నాడు ఆయన కిష్టపురం లో చౌక దుకాణాన్నీ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..రేషన్ బియ్యం గిడ్డంగి నుంచి చౌక దుకాణాల కు చేరే వరకు నిఘా ఉంటుందని గుర్తు చేశారు.ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు బియ్యం తక్కువగా వస్తె ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రారంభ,ముగింపు నిల్వలను పరిశీలించారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*