హుజర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు స్పోక్స్ పర్సన్ గా కల్వ సుజాత గుప్త


హుజర్నగర్  అసెంబ్లీ ఉప ఎన్నికలకు స్పోక్స్  పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ  వైశ్య కమ్యూనిటీ కి  చెందిన కల్వ సుజాత గుప్తను నియమించింది.
       TRS పార్టీ ఇంచార్జీలుగా ఏకంగా  9 మంది  వైశ్య  కమ్యూనిటీ కి చెందిన వారిని నియమించారు.  మరి బీజేపీ  వైశ్య కమ్యూనిటి నుండి ఎవరిని ఇంచార్జీలుగా  నియమిస్తారో చూడాలి.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్