నల్గొండ విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో ప్రముఖులు సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర రావు,


నల్గొండ విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో ప్రముఖులు సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర రావు, మాజీ శాసనసభ్యులు  చింతల రామచంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి , మనోహర్ రెడ్డి  జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  షణ్ముఖ బండార్ ప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  గోలి మధుసూధన రెడ్డి,  వీరెళ్ళి చంద్రశేఖర్, గార్లపాటి జితేందర్ కుమార్, రాష్ట్ర బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భరత్ గౌడ్ , మాదగోని శ్రీనివాస్, మరియు విశ్వ బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్