విశిష్ట సంపర్క అభియాన్ లో భాగంగా పారిశ్రామికవేత్త శ్రీమతి మద్ది వినీల రెడ్డి విజయమోహాన్ కి ఆర్టికల్ 370 గురించి వివస్తరిస్తున్న బీజేపీ మురళీధర్ రావు


విశిష్ట సంపర్క అభియాన్ లో భాగంగా నల్లగొండ పట్టణంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మద్ది వినీల రెడ్డి విజయమోహాన్ ని  కలిసి ఆర్టికల్ 370 గురించి వివస్తరిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి  మురళీధర్ రావు ,మాజీ శాసన సభ్యులు  చింతల రామచంద్ర రావు, అమర్ నాద్ , జిల్లా అధ్యక్షులు నూకల నరసింహ రెడ్డి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  చింతా సాంబమూర్తి ,  గొంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్మోర్చా అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి , వీరెళ్ళి చంద్ర శేఖర్ , ఒరుగంటి రాములు , పల్లె బోయిన శ్యామ్ సుందర్ గా, చింతా ముత్యాల్ రావు , పోతేపాక సాంబయ్య , సయ్యద్ పాషా ,గడ్డం మహేష్  తదితరులు పాల్గొన్నారు....


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్