కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అవకతవకలు అక్రమాలపై, గ్రానైట్ మైనింగ్ మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరిన బీజేపీ నాయకులు


కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ,  తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా... అక్రమాలకు పాల్పడుతోన్న గ్రానైట్ మైనింగ్ మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ నేతృత్వంలోని బృందం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతనిధులు కొల్లి మాధవి, ఎన్.వి.సుభాష్ తదితరులు ఉన్నారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్