125 రూపాయల కాయిన్‌ను విడుదల చేసిన కేంద్ర ఆర్థికమంత్రి 

రూ. 125 రూపాయల కాయిన్‌ను విడుదల చేసిన కేంద్ర ఆర్థికమంత్రి 


 



న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 125 రూపాయల కాయిన్‌ను విడుదల చేశారు. 


వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది పరమహంస యోగానంద 125 జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరమహంస యోగానంద గారు యోగాకు చేసిన సేవలు అనిర్వచనీయం. 


యోగాతో ఆమె ఎన్నో అద్భుతాలు చేశారు. 


ఆమె యోగాకు చేసిన సేవలకు చిహ్నంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు. 


కార్యక్రమంలో మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా ఉన్నారు. 


పరమహంస యోగానంద గారు 5 జనవరి, 1893లో జన్మించారు. 


ఆమె ఓ యోగి, మరియు యోగా గురు. 


క్రియా యోగాను ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు. 


ఆమె యోగోదా సత్సంగ సొసైటీని ప్రారంభించి చాలా మందికి ఉచితంగా యోగా శిక్షణనిచ్చారు. 


ఆమె 1952లో మరణించారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ