ఆర్టీసీ బస్సు బోల్తా


ఆర్టీసీ బస్సు బోల్తా .. పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు    గుంటూరు: ఫిరంగిపురం మండలం  మేరికపూడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా  పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు.  పోలాల్లోకి దూసుకెళ్లడంతో తప్పిన పెను ప్రమాదం.  వినుకొండ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు  వర్షం కురుస్తున్న సమయంలో బస్సును వేగంగా నడపటంతో ఘటన చోటుచేసుకుంది.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం