ఆర్టీసీ బస్సు బోల్తా


ఆర్టీసీ బస్సు బోల్తా .. పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు    గుంటూరు: ఫిరంగిపురం మండలం  మేరికపూడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా  పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు.  పోలాల్లోకి దూసుకెళ్లడంతో తప్పిన పెను ప్రమాదం.  వినుకొండ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు  వర్షం కురుస్తున్న సమయంలో బస్సును వేగంగా నడపటంతో ఘటన చోటుచేసుకుంది.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ