Skip to main content

శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి. కె. కృష్ణసాగర్ రావ్.. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారప్రతినిది ...

 


శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి.


కె. కృష్ణసాగర్ రావ్.. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారప్రతినిది ...


బిజెపి మీడియా స్టేట్మెంట్ ...  పాయింట్స్


 


 ఆర్టీసీ డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి  మరణించడం పట్ల బీజేపీ సంతాపం తెలియజేస్తుంది.


ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడడం భాదకలిగిస్తుంది.


 
శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి  బీజేపీ అండగా ఉంటుంది.


 శ్రీనివాస్ రెడ్డి మరణానికి సిఎం కెసిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించాలి.


48000 మంది ఆర్టీసీ  ఉద్యోగులను తొలగించాలని కెసిఆర్  నిర్ణయం ప్రకటించి... తరువాత శ్రీనివాస్ రెడ్డి ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేశారు.


 శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు  సిఎం కెసిఆర్ ప్రేరేపిత కారణమని బీజేపీ భావిస్తుంది. 


 ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెంది ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ విజ్ఞప్తి చేస్తుంది.


 ముఖ్యమంత్రి కెసిఆర్  అణచివేత పాలనకు వ్యతిరేకంగా ఐక్యతతో పోరాడటం చేయాల్సిన అవసరం ఉంది.



భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు కోపాన్ని  చవిచూడక తప్పదు.


 సిఎం కెసిఆర్ తన ఆలోచనలేని నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పేల్చేస్తున్నారు.


 తెలంగాణ రాష్ట్ర పాఠశాలలు పనిచేయడం లేదు, రవాణా వ్యవస్థ కుప్పకూలింది, వాణిజ్యం , స్థానిక వ్యాపారాలు దెబ్బతిన్నాయి.



సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతో  
 కూరగాయలు , పాలు నిత్యావసర  వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.


ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రాష్ట్రంలో అందరి జీవితలపై ప్రభాభం చూపుతుంది.


 ఆర్టీసీ ఉద్యోగుల హక్కులను కాపాడటానికి బిజెపి వారి వెనుక నిలబడుతుంది .


 సిఎం కెసిఆర్ ఇప్పటికైనా  తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని ఆర్టీసీ కార్మికుల సమస్యకు పరిష్కారం కనుగొనలని  బీజేపీ డిమాండ్ చేస్తుంది.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్