**ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం**

వరంగల్ రూరల్ జిల్లా:-
*ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం*


నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో ఇద్దరు వృద్ధ దంపతులు బుధవారం సాయంత్రం సజీవ దహనం అయ్యారు. తండాకు చెందిన భూక్య ధస్రు(68). బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనమయ్యారు. ఈ క్రమంలో వారు ఉంటున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతై పోయింది. సంఘటన స్థలికి నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్