**నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ ల దగ్ధం**


నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోతులపటి అరుణ  ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ లను బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద తగలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాదక్షురాలు నీరజ , ఉపాదక్షురాలు కాశమ్మ , టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోట్లపల్లి జయలత ,జిల్లా కార్యదర్శి వెనపల్లి రమాదేవి,అరువపల్లి నవ్య , మరియు మహిళలు పాల్గొన్నారు..


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్