**నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ ల దగ్ధం**


నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోతులపటి అరుణ  ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ లను బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద తగలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాదక్షురాలు నీరజ , ఉపాదక్షురాలు కాశమ్మ , టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోట్లపల్లి జయలత ,జిల్లా కార్యదర్శి వెనపల్లి రమాదేవి,అరువపల్లి నవ్య , మరియు మహిళలు పాల్గొన్నారు..


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ