**నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ ల దగ్ధం**


నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోతులపటి అరుణ  ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ లను బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద తగలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాదక్షురాలు నీరజ , ఉపాదక్షురాలు కాశమ్మ , టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోట్లపల్లి జయలత ,జిల్లా కార్యదర్శి వెనపల్లి రమాదేవి,అరువపల్లి నవ్య , మరియు మహిళలు పాల్గొన్నారు..


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన