**డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఊరి తీయాలని డిమాండ్!!**

*షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రజల ఆందోళన!!*


*డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఊరి తీయాలని డిమాండ్!!*


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోజరిగినా డాక్టర్ ప్రియాంక రెడ్డిహత్య కేసులో నిందితులను షాద్ నగర్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చారు అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు..


 


షాద్నగర్ జిల్లా బార్ అసోసియేషన్ :



ప్రియాంక నిందితులకు ఎలాంటి సహాయం ఉండదని


షాద్నగర్ జిల్లా బార్ అసోసియేషన్ తీ ర్మానం చేసింది.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*