* అనంతపురం నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక వ్యక్తి దారుణహత్య
* సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్ లో ఎమ్మార్పీఎస్ నాయకుడు జగ్గుల ప్రకాష్ను దారుణంగా హత్య చేసిన బుక్కరాయ సముద్రం రమణ.
* అందరూ చూస్తుండగానే కత్తిరితో పొడిచి పొడిచి చంపి దారుణ హత్య చేసిన రమణ..
* హత్య అనంతరం అక్కడే కూర్చుని పోలీస్ లు వచ్చే వరకు ఉండగా అదుపులోకి తీసుకున్న ఒన్ టౌన్ పోలీసులు
గతం లో తన భార్య కు తనకు గొడవ విషయం లో న్యాయం చేయలేదని డబ్బులు తీసుకుని మోసం చేశాడని అందువల్లే రమణ ప్రకాష్ ను చంపినట్టు సమాచారం.....
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment