**ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి త్వరలో రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కెటిఆర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే బిగాల.**

 


ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని కలిసి ఉప్పల్ బగాయత్ లో ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి త్వరలో రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.


ఉప్పల్ బగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు అధికారులతో కలిసి పరిశీలించారు.స్థలం యొక్క స్థితి గతులను మరియు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని ప్రత్యక్షంగా వెళ్లి అధికారులను అడిగి తెలుసుకున్నారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?