**ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి త్వరలో రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కెటిఆర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే బిగాల.**

 


ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని కలిసి ఉప్పల్ బగాయత్ లో ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి త్వరలో రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.


ఉప్పల్ బగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు అధికారులతో కలిసి పరిశీలించారు.స్థలం యొక్క స్థితి గతులను మరియు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని ప్రత్యక్షంగా వెళ్లి అధికారులను అడిగి తెలుసుకున్నారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్