**ఇద్దరు దొంగలు పట్టివేత**


కాగజ్ నగర్ రైల్వే ప్లాట్ ఫామ్ పై ఇద్దరు దొంగలు పట్టివేత 16000 నగదు.. రెండు లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం... grp పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన దొంగలు..మధ్యప్రదేశ్ కు చెందిన ఆశిష్ గుప్తా వినోద్ గోస్వామి
రిమాండ్కు తరలింపు...


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*