**కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...**

కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...


 కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఉత్తర్వులు మేరకు నందిగామ డి.ఎస్.పి జివి రమణ మూర్తి ఆధ్వర్యంలో నందిగామ రూరల్ సీఐ కె. సతీష్  ఎస్ఐ  శ్రీ హరి బాబు ఎస్సై 2 ఫక్రుద్దీన్ మరియు వారి సిబ్బంది కలిసి  కంచికచర్ల మండలం కొత్తపేట లంక ప్రాంతాల్లో పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 16 వేల 500 నగదు 8 సెల్ ఫోన్లు మూడు బైకులు రెండు కోళ్లు పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినారు..


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ