**కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...**

కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...


 కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఉత్తర్వులు మేరకు నందిగామ డి.ఎస్.పి జివి రమణ మూర్తి ఆధ్వర్యంలో నందిగామ రూరల్ సీఐ కె. సతీష్  ఎస్ఐ  శ్రీ హరి బాబు ఎస్సై 2 ఫక్రుద్దీన్ మరియు వారి సిబ్బంది కలిసి  కంచికచర్ల మండలం కొత్తపేట లంక ప్రాంతాల్లో పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 16 వేల 500 నగదు 8 సెల్ ఫోన్లు మూడు బైకులు రెండు కోళ్లు పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినారు..


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్