**నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్  **


నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్  


హైదరాబాద్, నిజాంపేటలొని...తిరు సంకల్ప్ విలాస్ల వద్ద,జరిగన.నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్ పర్సన్ నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్  చేశారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులను మరియు మీడియా వారిని సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 
 మంజీరా గ్రూప్ అధినేత శ్రీ గజ్జెల యోగానంద్  , 
టీ టీ డి బోర్డ్ మెంబర్ శ్రీ చిప్పగిరి ప్రసాద్,
 కూకట్పల్లి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీ ఉప్పల చంద్రశేఖర్ గుప్తా ,సన్మానం పొందిన వారు వాసవి కిరణాలు  ఎడిటర్ సోమా త్రినాథ్ , వైశ్య న్యూస్ పత్రిక సంపాదకుల.వెనిశెట్టి నటశేఖర్, వైశ్య వికాసం సంపాదకులు గంగిశెట్టి రఘు.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం