విద్యార్థి  ఆత్మహత్య


కడప జిల్లా.. 
ఇడుపులపాయ..


ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో విషాదం చోటు చేసుకుంది.. 


మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం
చదువుతున్న  మంజునాథరెడ్డి అనే విద్యార్థి  ఆత్మహత్య చేసుకున్నాడు..


తన హాస్టల్ గది లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు...


విద్యార్థి స్వగ్రామం మైదుకూరు..


హాజరు తక్కువ కావడంతో ఎగ్జామ్స్ కు అనుమతించలేదని..


మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది..


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ