**ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన మేధా పాట్కర్.**


ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన మేధా పాట్కర్.


ఒడిస్సా రాష్ట్రంలో ని పూరిలో జరుగుతున్న ప్రజా ఉధ్యమాల జాతీయ వేదిక సదస్సు సందర్భంగా సాగర తీర మానవహారం ఏర్పాటు కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించి ఆర్టీసీ కార్మికుల సమస్య పై ప్రసంగించిన  ప్రజా ఉధ్యమాల జాతీయ వేదిక అధ్యక్షురాలు మేధా పాట్కర్..ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటి ప్రతినిధి క్రిష్ణ గారు..


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*