Skip to main content

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం- రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి

 



రైతుల ఆదాయం  రెట్టింపు చేయడమే కేంద్ర  ప్రభుత్వ లక్ష్యం- రాష్ట్ర  బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి




మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి జయంతి సూపారిపాలన దినోత్సవం సందర్బంగా ఒక్క క్లిక్ తో దేశంలో  9  కోట్ల రైతులకు 18 వెల  కోట్ల  రూపాయలు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద  రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్బంగా  ప్రధాన మంత్రి నేరుగా 2 కోట్ల  మంది రైతులతో వ్యవసాయ చట్టాల పై వర్చువల్లో  ముఖ ముఖ లో పాల్గొన్న  కార్యక్రమాన్ని  బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక్ష  ప్రస్సారం చేశారు.ఈ కార్యక్రమానికి  విచ్చేసిన రాష్ట్ర బీజేపీ కార్య దర్శి  ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ   రైతుల  ఆదాయం రెట్టింపు చేయడమే  ప్రధాన మంత్రి మోడీ లక్ష్యమని, దేశంలో వ్యవసాయంలో సమృద్ధి సాధించడం, రైతులకు మేలు చేయడానికి ఈ చట్టల ఉద్దేశ్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు పల్లెబోయిన శ్యామసుందర్, నూకల వెంకట నారాయణ రెడ్డి,  జిల్లా కోశాధికారి విద్యాసాగర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సీతారాంరెడ్డి, , పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వరరావు, రాఖీ,  మంగళంపల్లి కృష్ణ, బలరాం , మాజీ  కౌన్సిల్లర్లు నారాబోయిన చంద్రమోహన్ రాష్ట్ర మరియు జిల్లా పట్టణ నాయకులు, మహిళా మోర్చా నాయకుర్రాళ్ళు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్