Skip to main content

మోడీ తీసుకొచ్చిన Ews రిజెర్వేషన్ అమలు చేస్తాం, *100 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

*మోడీ తీసుకొచ్చిన Ews  రిజెర్వేషన్ అమలు చేస్తాం,

*100 కోట్లతో ఆర్యవైశ్య  కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం

 - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్




10 శాతం రిజర్వేషన్లు, ఆర్యవైశ్య  కార్పొరేషన్   ఏర్పాటుకు కేసీఆర్ కు భగవంతుడు సద్బుద్ధి కల్పించాలని కరీంనగర్ లో ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు బుస్సా  శ్రీనివాస్   ఆధ్వర్యంలో సకృత్ చండి మహా యాగం నిర్వహించారు. ఈ  దీక్ష కార్యక్రమానికి  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కేసీఆర్ వెంటనే మోడీ తీసుక వచ్చిన  10శాతం రిజర్వేషన్లు,  ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఆయన  విఫలం అయితే  2023 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే  రిజెర్వేషన్లు అమలు చేస్తామని, 100 కోట్ల తో ఆర్యవైశ్య కార్పొరేషన్  ఏర్పాటు చేస్తామని  తెలిపారు.   కుల సంఘాల నాయకులు కులాల కొరకు పనిచేయకుండా,  కులాల అభివృద్ధికి కృషి చేయాలనే విషయాన్ని  మరిచి పోయి  కేసీఆర్ మోచేతి నీళ్లు త్రాగుతూన్నారని  విమర్శించారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి,   ఐక్య వేదిక  ప్రధాన కార్యదర్శి పడకంటి రమేష్, రామేశం,  కార్యాచరణ కమిటీ నాయకులు మరియు వేల సంఖ్యలో ఆర్యవైశ్య సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.




Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్