ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం

 For info...


నల్గొండ....

నకిరేకల్ ప్రాంతానికి చెందిన కొండ శ్రీకాంత్ (29).కరోనా తో నల్గొండ పట్టణంలోని మాక్స్ వెల్త్ ఆసుపత్రిలో మృతి...ఇప్పటికే 140000  రూపాయలు ఆసుపత్రికి ఇచ్చిన పేరెంట్స్..


ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం


50 వేలు కట్టడానికి సిద్ధంగా ఉన్న బంధువులు


నకిరేకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినా వినని ఆసుపత్రి యాజమాన్యం


ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బంధువులు


మృతినికి  చిన్న బాబు


ఎలాగైనా డెడ్ బాడీ ఇప్పించండి అంటూ ఆసుపత్రిని వేడుకుంటున్న వినడం లేదంటున్నారు

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్