చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి ని శాలువాతో సత్కరించి న - తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య


  చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి ని శాలువాతో సత్కరించి న - తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య

తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య ఈరోజు చీఫ్ సెక్రటరీ అయినా శ్రీమతి శాంతి కుమారి నీ మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేసినారు. తదుపరి చీఫ్ సెక్రటరీ ద్వారా 2023 కాలమానిని రిలీజ్ చేయించారు. జర ఇందులో పాల్గొన్న వారు జనరల్ సెక్రెటరీ పి గోపికృష్ణ మరియు నేలమడుగుల మురళీకృష్ణ పురోహితులు శ్రీమన్నారాయణ మరియు పని ఉన్నా రు


.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం