Skip to main content

మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు - జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ


 

మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు - జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ


నల్గొండ: మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, కెసిఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ డిమాండ్ చేసింది.

2024 అధికారమే లక్ష్యంగా నల్గొండ జిల్లా కార్యాలయంలో మైనార్టీ జిల్లా శాఖ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా గారూ మాట్లాడుతూ

9 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని, అభివృద్ధిని మరిచిపోయింది,,,. మైనారిటీల సంక్షేమ అభివృద్ధి అంటే రంజాన్ తోఫా షాది ముబారక్ లేనా. నిధులు కేటాయించలేక మైనారిటీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. మైనార్టీ వర్గాల జీవనోపాధి కోసం ఈ ప్రభుత్వం ఇన్నేళ్ల నుండి ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ వర్గాల జీవనోపాధి కోసం మైనార్టీ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో మైనారిటీ కార్పొరేషన్ను ఉత్సవ విగ్రహం లా మార్చారు అని,బలమైన ఓటు బ్యాంకు కలిగిన మైనారిటీలను టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తమ స్వార్థం కోసం వాడుకుంటుందని ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి మైనారిటీలను ఓట్లను దండుకుంటున్నారు నీ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అర్హులైన మైనార్టీలకు రుణాలు మంజూరు చేసి, వాళ్ళ జీవనోపాధికి సహకారం అందించాలని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా మైనార్టీ శాఖ డిమాండ్ చేస్తా ఉంది లేనియెడల మైనారిటీల సంఘటిత శక్తితో BRS ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తూ ఉంది అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జావిద్ గారు సయ్యద్ అబ్రారర్ గారు,రెహమాన్ గారు యూసుఫ్ గారు మరియు షరీఫ్ గారు ఇతర నాయకులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్