బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత.


 బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత..

హైద్రాబాద్ , (గూఢచారి ప్రతినిధి) : 

ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ను కలిసిన రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత..


ఆర్య వైశ్య కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తగిన విదంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేసిన చైర్ పర్సన్ సుజాత.



Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్