బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత.


 బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత..

హైద్రాబాద్ , (గూఢచారి ప్రతినిధి) : 

ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ను కలిసిన రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత..


ఆర్య వైశ్య కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తగిన విదంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేసిన చైర్ పర్సన్ సుజాత.



Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*