ఒకే రోజు #ఏసీబీకి చిక్కిన ఇద్దరు


 ఒకే రోజు ఏసీబీకి చిక్కిన ఇద్దరు
28-12-2024  శనివారం



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా "ఫిర్యాదిదారుడి సోదరి భూమిలో సర్వే చేసి అధికారిక సర్వే రిపోర్ట్ సమర్పించినందుకు గాను ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ Merugu Rathnam, డిప్యూటీ సర్వేయర్, దమ్మన్నపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 



కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి చెందిన ఎండ్రాల మల్లేశం, నాయబ్ తహశీల్దార్ 6,000/- లంచం మొత్తాన్ని వ్యవసాయ భూమిని నాలా మార్పిడి ఫైల్ ఫార్వర్డ్ చేయమని ఫిర్యాదుదారుడి నుండి డిమాండ్ చేసి స్వీకరించినందుకు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. " 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ