దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించిన TGPCB ఉద్యోగులు




 

దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించిన TGPCB ఉద్యోగులు

హైద్రాబాద్: 

అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఉద్యోగులు దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.


గౌరవ సూచకంగా, జనవరి 30, 2025న ఉదయం 11:00 గంటలకు సనత్‌నగర్ ప్రధాన కార్యాలయంలో 2 నిమిషాల మౌనం పాటించారు.


సభ్య కార్యదర్శి జి రవి ఉద్యోగులు మరియు సిబ్బంది సమావేశమై దేశం కోసం ప్రాణాలను అర్పించిన ధైర్య అమరవీరులకు నివాళులర్పించా

రు.


 

Comments