Posts

టిజిపిసిబి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం. సత్యనారాయణ రావు పదవీ విరమణ.

Image
  టిజిపిసిబి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం. సత్యనారాయణ రావు పదవీ విరమణ.  హైద్రాబాద్, గూఢచారి:  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం సత్యనారాయణ రావు శనివారం పదవీ విరమణ చేశారు.   ఈ సందర్భ్భంగా పీసీబీ లో ఏర్పటు చేసిన కార్యక్రమలో సభ్య కార్యదర్శి జి. రవి మాట్లాడుతూ సత్యనారాయణ రావు చేసిన సేవలను కొనియాడారు. ఆయన రిటైర్మెంట్ జీవితం సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సంస్థకు ఆయన 36 సంవత్సరాలు అంకితభావంతో చేసిన సేవలను ప్రశంసించారు. సత్యనారాయణ లాగ ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. తనకు సహకరించినందుకు అధికారులు మరియు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  టిజిపిసిబి అధికారులు మరియు సహచరులు ఆయన పదవీకాలంలో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.   సిబ్బంది, అధికారులు  శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి. రఘు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.                       ...

PCB పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా విడుదల.

Image
 PCB పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా విడుదల. హైద్రాబాద్: (గూఢచారి) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆడిటోరియంలో జరిగిన పెయింటింగ్, నృత్యం మరియు స్కిట్ పోటీల విజేతల జాబితా అధికారులు విడుదల చేశారు.  ఈ పోటీలు 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టి జి పి సి బి నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా , ప్లాస్టిక్ కాలుష్యం, భూ కాలుష్యం, నీటి కాలుష్యం మరియు ఇంధన పరిరక్షణ పై దృష్టి సారించాయి. ఈ కార్యక్రమాలు మే 21 నుండి మే 23, 2025 వరకు జరిగాయి.  కాలుష్యం మరియు పర్యావరణ పరిరక్షణ పై దృష్టి సారించారు. పెయింటింగ్ పోటీ జూనియర్లు మరియు సీనియర్లు విభాగం- మొదటి బహుమతి. IVS నందిత సెయింట్ థెరాసాస్ స్కూల్.ఎ.విశ్వతేజ్ శ్రీ చైతన్య-సుచిత్ర. చేతన్.వెజెండ్ల,గ్లోబల్ ఎడ్జ్ స్కూల్. సావియా, కీస్ హైస్కూల్. వి.లోహిత కిడ్స్ వరల్డ్ మాంటిస్సోరి స్కూల్- జిల్లెల్గూడ. రిషిజ కెవిఎస్ బేగంపేట్.బి.సేన రెడ్డి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్. జి.కౌషిక్ నాయక్ GHS యూసుఫ్గూడ.కె.జగన్నాథ్ సిస్టర్ నివేదిత పాఠశాల. A R అభిప్రీతి గౌతమ్ మోడల్ స్కూల్...

12 లక్షలు డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ - ACB అరెస్టు

Image
 ACB నెట్‌లో   రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం, రంగారెడ్డి ACB నెట్‌లో   28.05.2025న, AO శ్రీ G. కృష్ణ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీ G. కృష్ణను ACB, రంగారెడ్డి యూనిట్ అరెస్టు చేసింది. ఆయన ఫిర్యాదుదారుడి నుండి అధికారిక అనుకూలత చూపేందుకు రూ. 12 లక్షలు లంచంగా కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే "ఫిర్యాదుదారుడి తండ్రి పటాదార్ పాస్‌బుక్‌లో 7 గుంటల భూమిని చేర్చడం కోసం, ఫైల్‌ను RDO కార్యాలయంలో ప్రాసెస్ చేయించేందుకు మరియు MRO కార్యాలయం మరియు RDO కార్యాలయంలో ఉన్న ఉన్నత అధికారులను ప్రభావితం చేయడానికి" అని పేర్కొనబడింది. నిందితుడు తన ప్రజా కర్తవ్యాన్ని అనుచితంగా మరియు అవిశ్వసనీయంగా నిర్వహించాడు.   శ్రీ G. కృష్ణ, ఇబ్రహీంపట్నం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు, ఆయనను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో SPE మరియు ACB కేసుల కోసం గౌరవనీయమైన మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు ఉత్పత్తి చేస్తున్నారు. కేసు విచారణలో ఉంది. REVENUE INSPECTOR,...

యోగ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Image
 యోగ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  Chityala (Nalgonda) :   11వ అంతర్జాతీయ యోగ మాస ఉత్సవాల సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను బుధవారం చిట్యాల లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. యోగ మాస ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్,ఆయుష్ హోమియో డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ త య్యబా కౌసర్, పి.హెచ్.సి డాక్టర్ ఈసం వెంకటేశ్వర్లు, సిహెచ్ఓ నరసింహారావు, ఫార్మసిస్ట్ సరిత, పిఎసిఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిన వెంకటరెడ్డి, యోగ ఇన్స్ట్రక్టర్లు కే బజరంగ్ ప్రసాద్, వైష్ణవి,ఆశా వర్కర్లు జయమ్మ సైదమ్మ శైలజ గీత రజిత...

ACB నెట్‌లో రెవెన్యూ ఇన్స్పెక్టర్

Image
 ACB నెట్‌లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ 28.05.2025న, AO భూపాల మహేష్, ముషీరాబాద్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను 1,00,000/- రూపాయలను లంచంగా డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుని అధికారిక అనుకూలత చూపించడానికి, అంటే "ఫిర్యాదుదారునికి కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ జారీ చేయడానికి" భాగంగా 25,000/- రూపాయలను స్వీకరించినప్పుడు ACB, సిటీ రేంజ్ యూనిట్-2 చేత పట్టుబడ్డాడు.   అతను తన ప్రజా విధిని అసమర్థంగా మరియు అప్రామాణికంగా నిర్వహించాడు. లంచం మొత్తం AO వద్ద నుండి అతని సూచనపై పునరుద్ధరించబడింది.   భూపాల మహేష్, ముషీరాబాద్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేసి, నాంపల్లిలోని SPE మరియు ACB కేసుల కోసం గౌరవనీయ ప్రాథమిక ప్రత్యేక న్యాయమూర్తి ముందు ఉంచబడుతున్నాడు. కేసు విచారణలో ఉంది. REVENUE INSPECTOR, MUSHEERABAD TAHSILDAR OFFICE IN ACB NET On 28.05.2025, AO Bhoopala Mahesh, Revenue Inspector at the 0/0 Tahsildar, Musheerabad Mandal, Hyderabad was caught by ACB, City Range. Unit-2 when he demanded Rs 1,0...

ఏసీబీ కి పట్టుబడ్డ సబ్ రిజిస్టార్

Image
 *ఖమ్మంలో ఏసీబీ కి పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ అరుణ..* *ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబి ట్రాప్... ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు... కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు* . *ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం లో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావుద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ 30 వేలు లంచం స్వీకరిస్తూ ఏసీబీ కి పట్టు బడ్డ సబ్ రిజిస్టార్ అరుణ..ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడి. మొత్తం రూ 50 వేలు డిమాండ్. ఎట్టకేలకు 30 వేలకి అంగీకారం.*

కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి అవసరం - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Image
  కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి  అవసరం - ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి భారత్‌ మరింత అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి అవసరమని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను కేవలం ప్రయోగశాలలుగా మాత్రమే కాకుండా జాతీయ వృద్ధికి అవసరమైన చోదక శక్తిగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సహకార ఫెడరలిజమ్ శక్తిని వినియోగించి సమానత్వం, న్యాయం, శ్రేయస్సుతో పాటు అందరికీ సమాన అవకాశాలు అందించే భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ 10 వ సమావేశంలో ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ సమగ్రాభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా వివరించారు. తెలంగాణ రైజింగ్‌తో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ మాడల్‌ను సమావేశంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో చేపట్టిన అనేకానేక కార్యక్రమాలను సమగ్రంగా వివరి...