Posts

మహా..ప్రభో మా మొర వినండి టెన్షన్ వద్దు..పెన్షన్ కావాలి *మాచన రఘునందన్*

Image
 మహా..ప్రభో మా మొర వినండి టెన్షన్ వద్దు..పెన్షన్ కావాలి *మాచన రఘునందన్* ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంచార్జ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (న్యూ పెన్షన్ స్కీమ్) రద్దు కోసం.. రేపు హైదరాబాద్ లో కార్యక్రమం తల పెట్టినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేశన్ యునైటెడ్ ఫ్రంట్ దక్షిణ భారత ఇన్ ఛార్జ్ మాచన రఘునందన్ తెలిపారు.న్యూ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో తేడా ల ను "మాచన" ఆదివారం నాడు నాడు వివరించారు. తమ పింఛను వ్యధ, భాధ ను పంచుకున్నారు. భాగస్యామ్య పింఛను పథకం, ఉద్యోగుల పాలిట ఓ టెన్షన్ స్కీమ్ అని, ఉద్యోగులు సి పి ఎస్ ను ఎందుకు వద్దు అనుకుంటున్నారో..పాత పింఛను పథకం నే మళ్లీ ఎందుకు కొరుకుoటున్నారో.. "మాచన" మాటల్లోనే.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనబడే భాగస్వామ్య పింఛను పథకం ను,ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది సెప్టెంబర్ 1 2004 నుంచి.  ఆ రోజు నుంచి తమకు ఇక ప్రభుత్వ పెన్షన్ యోగం రాదు అనే వ్యధ ను మిగిల్చింది.ఉద్యోగం ఒక యోగం ,ప్రజా సేవా అవకాశం మహత్బాగ్యం అని భావించడం పరిపాటి. కానీ ఇప్పటి ఉద్యోగికి నౌకరీ ఉన్నదన్న ధీమా నే గాని పాటు సైడ్ ఎఫెక్ట్ లా కాన్ట్రిబ్...

జేఏసీ చైర్మన్ tngos జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి ని కలిసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

Image
 నలగొండ జిల్లా జేఏసీ చైర్మన్ tngos జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి  ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లా అధ్యక్షులు కి వివిధ అంశాలు వివిధ సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది రైతులకు మరియు ఉద్యోగస్తులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి సంఘ పక్షాన ఎలాంటి అవసరం ఉన్న వారికి ఎప్పుడూ అన్ని రకాలుగా అండగా ఉంటానని tngo అధ్యక్షులు వారు తెలియజేయడం జరిగింది   బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు ప్రశాంత్ రాష్ట్ర గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ జిల్లా కరీంనగర్ కొండన్న కోకన్వీనర్ వినోద్ రాష్ట్ర కార్యదర్శి బాకీ తరుణ్

ఏసీబీ కి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి & సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లలో తనకీ లు నిర్వహించిన ఏసీబీ

Image
  ఏసీబీ కి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి &   సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లలో తనకీ లు నిర్వహించిన ఏసీబీ 29.08.2025న, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి (AO) శ కుంబం నాగరాజిని ACB కరీంనగర్ యూనిట్ చల్లూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది, అతను ఫిర్యాదుదారుడి నుండి అధికారిక అనుకూలంగా వ్యవహరించడానికి అంటే "ఫిర్యాదిదారుడు కొత్తగా నిర్మించిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడానికి" రూ. 20,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించాడు. AO వద్ద నుండి తీసుకున్న కళంకిత లంచం మొత్తం రూ. 20,000/- అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అందువలన, AO తన విధులను అనుచితంగా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించి, అనవసరమైన ప్రయోజనాన్ని పొందాడు. అందువల్ల, AO ని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని SPE & ACB కేసుల గౌరవనీయ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నాము. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచాము.   సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లలో తనకీ లు నిర్వహించిన ఏసీబీ  ఈరోజు అనగా 29.08.2025 న ...

"మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"

Image
 "మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!" జనం లో ఈ స్పందననే గొప్ప పురస్కారం  టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత  మాచన రఘునందన్  స్మోకింగ్..ఎంతో మంది జీవితాల్లో అంధకారం కు కారకమౌతోంది, చేతనైనంత వరకు సమాజం లో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం.. అనే సంకల్పం తో నే ముందు కు వెళ్తున్న తప్ప జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు వస్తుందని ఏ నాడు అనుకోలేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ,పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రోత్బలం తో చండీగఢ్ లోని సైఫర్(స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్) ప్రదానం చేసిన నేషనల్ టుబాకో కంట్రోల్ హీరో అవార్డ్ ను ఈ రోజు తన మాతృమూర్తి చేతుల మీదుగా స్వీకరించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. తనయుల ఉన్నతి నే కన్న వాళ్లు కోరుతారని,వాళ్ళ కోసం ఐనా చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు.20 ఏళ్ళ కృషి ఫలితాన్ని అవార్డు రూపం లో అమ్మ చేతులు మీదుగా..అందుకోవడం మహదానందం అని రఘునందన్ అన్నారు. దేశ వ్యాప్తంగా  1000 వైద్య నిపుణులు పోటీ పడ్డ ఈ అవా...

*మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*

Image
*ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు* *మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*   నల్గొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. మంగళవారం నాడు మంత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...   నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సుమారు 4100  మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి వినాయకులను పూజించాలని తెలిపారు. దీనివల్ల వాతావరణ సమతుల్యంతో పాటు,వినాయకులను నిమజ్జనం చేసే చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల అన్ని రకాలుగా హానికరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మ...

*ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పూజిద్దాం : మేయర్ గద్వాల విజయలక్ష్మి*

Image
 *ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పూజిద్దాం : మేయర్ గద్వాల విజయలక్ష్మి* గణేష్ చతుర్థిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం బంజారాహిల్స్ మేయర్ క్యాంప్ కార్యాలయంలో డెప్యూటీ కమిషనర్ సమ్మయ్య తో కలిసి స్థానికులు, విద్యార్థులకు మేయర్ మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. మట్టి గణపతే... మహా గణపతి అని...మట్టి గణపతులను ప్రతిష్టించి ,పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు

ACB వలలో పోలీస్ ఇన్స్పెక్టర్ & జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు

Image
 ACB వలలో పోలీస్ ఇన్స్పెక్టర్ & జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు  ACB కి చిక్కిన జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు  25.08.2025న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు (AO) ఉల్లోజు నర్సింహారావు తన కార్యాలయ గదిలో ఫిర్యాదుదారుడి నుండి అధికారిక సహాయం కోసం, అంటే సరైన ఇన్‌వాయిస్ మరియు "0" ఫారమ్ లేకుండా యూరియా సంచులను విక్రయించినందుకు ఫిర్యాదుదారుడి దుకాణంపై ఎటువంటి చర్య (చట్టపరమైన/విభాగపరమైన చర్యలు) ప్రారంభించనందుకు రూ. 25,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. AO దగ్గర నుండి లంచంగా తీసుకున్న రూ. 25,000/- లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల, AO తన విధులను సక్రమంగా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించి, అనవసరమైన ప్రయోజనాన్ని పొందాడు. అందువల్ల, AO ని అరెస్టు చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల గౌరవనీయ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నాము. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు. *. *. *. *. *. *. ...