వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.

వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.



 *కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*


వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.


70ఏళ్ల వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యం. 


4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్‌ సిటిజన్లకు లబ్ధి. 


ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5లక్షల వరకు వైద్యసాయం. 


హైడ్రో పవర్ కోసం రూ. 12,471 కోట్ల కేటాయింపు. 31,359 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్