సంతాపం తెలిపిన నేతి


 హైదరాబాద్:- కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నేతి విద్యాసాగర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 
- ఉత్తమ పార్లమెంటేరియన్ గా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. 
- జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*