నల్గొండ : జిల్లాలో మినరల్ పౌండేషన్ ట్రస్ట్ ద్వారా పారిశుధ్య నిర్వహణ కు మంజూరైన నిధులతో మున్సిపాలిటీలలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో మున్సిపాలిటీ కమిషన ర్ లు,మున్సిపల్ స్పెషల్ అధికారుల తో నిర్వహించిన సమావేశం లో మున్సిపాలిటీ లలో డి.ఎఫ్.ఎం.టి.నిధులతో చెత్త సేకరణ,పారిశుధ్య నిర్వహణ. కు ట్రాక్టర్,ఆటో ల కొనుగోలు కు ఇతర పనులకు మంజూరు చేసిన పనుల ప్రగతి ని మున్సిపాలిటీ వారీగా సమీక్షించారు.ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీ హాలియా,చిట్యాల, నందికొండ, చండూర్ మున్సిపాలిటీ లలో పనుల టెండర్ లు వేగవంతం చేసి పారిశుధ్యం ఇతర పనులు చేపట్టాలని అన్నారు.అదే విధంగా అమృత్ పథకం కింద నల్గొండ,మిర్యాల గూడ,దేవర కొండ మున్సిపాలిటీ లలో చేపట్టిన త్రాగు నీరు సరఫరా పైప్ లైన్ పనుల సందర్బంగా దెబ్బ తిన్న సిసి రోడ్లు, పాత పైపు లైన్ లు సెప్టెంబర్ 15 లోగా పునరుద్దరించాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాథ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డా.ఎన్.సురేందర్, నల్గొండ మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్, చండూర్ మున్సిపాలిటీ ప్రత్యెక అధికారి శ్రీనివాస మూర్తి,నంది కొండ మున్సిపాలిటీ ప్రత్యెక అధికారి నారాయణ మూర్తి,పబ్లిక్ హెల్త్ ఈ ఈ వెంకటేశ్వర్లు, ద్వారా పారిశుధ్య నిర్వహణ కు మంజూరైన నిధులతో మున్సిపాలిటీలలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో మున్సిపాలిటీ కమిషన ర్ లు,మున్సిపల్ స్పెషల్ అధికారుల తో నిర్వహించిన సమావేశం లో మున్సిపాలిటీ లలో డి.ఎఫ్.ఎం.టి.నిధులతో చెత్త సేకరణ,పారిశుధ్య నిర్వహణ. కు ట్రాక్టర్,ఆటో ల కొనుగోలు కు ఇతర పనులకు మంజూరు చేసిన పనుల ప్రగతి ని మున్సిపాలిటీ వారీగా సమీక్షించారు.ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీ హాలియా,చిట్యాల, నందికొండ, చండూర్ మున్సిపాలిటీ లలో పనుల టెండర్ లు వేగవంతం చేసి పారిశుధ్యం ఇతర పనులు చేపట్టాలని అన్నారు.అదే విధంగా అమృత్ పథకం కింద నల్గొండ,మిర్యాల గూడ,దేవర కొండ మున్సిపాలిటీ లలో చేపట్టిన త్రాగు నీరు సరఫరా పైప్ లైన్ పనుల సందర్బంగా దెబ్బ తిన్న సిసి రోడ్లు, పాత పైపు లైన్ లు సెప్టెంబర్ 15 లోగా పునరుద్దరించాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాథ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డా.ఎన్.సురేందర్, నల్గొండ మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్, చండూర్ మున్సిపాలిటీ ప్రత్యెక అధికారి శ్రీనివాస మూర్తి,నంది కొండ మున్సిపాలిటీ ప్రత్యెక అధికారి నారాయణ మూర్తి,పబ్లిక్ హెల్త్ ఈ ఈ వెంకటేశ్వర్లు,
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment