తిరుమల బ్రహ్మోస్తావాలు

తిరుమల : 


తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ప్రారంభమై అక్టోబరు 8వరకు జరగనున్నాయి. 


ఇందులో భాగంగా సెప్టెంబరు 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. 


29న రాత్రి 7-9 గంటల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 


30న సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 


ఉదయం 9-11గంటల మధ్య, రాత్రి 8- 10 గంటల మధ్య వాహన సేవలు ఉంటాయి. 


అక్టోబరు 4న సాయంత్రం 7గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకూ గరుడసేవ, 5న సాయంత్రం సాయంత్రం 4-6 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. 


8న రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*