ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలి - షణ్ముఖ


ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న  వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి వారిని అన్ని విదాలుగా కెంద్ర        ప్రభుత్వం ఆదుకొవాలని కోరుతూ  లోకసభ స్పీకర్ 
 ఓంబిర్లా కి వినతి పత్రం ఇచ్చామని  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజు షణ్ముఖ తెలిపారు.  వినతి పత్రం ఇచ్చనవారిలో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న పలువురు పాల్గోన్నారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్