సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్


సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విమోచన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేసింది. తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ ఎన్.శ్రీవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కామర్సు బాలసుబ్రహ్మణ్యం, జి.ప్రేమేందర్ రెడ్డి సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అధికారికతెలంగాణ విమోచన దినోత్సవానికై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు పిలుపునిచ్చారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్