అవినీతి  ........పట్టుకున్న ఏసీబీ అధికారులు 


అవినీతి  ........పట్టుకున్న ఏసీబీ అధికారులు 


జగిత్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ఓ అవినీతి అధికారిని లంచం తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నారు...


జిల్లాలోని మాల్యాల మండల తహశీల్దార్  కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పర్వేజ్ అనే అధికారి ఓ రైతు వద్ద నుండి రెండు వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు...


ఓ రైతు తన భూమి పహాని పత్రాల కోసం జూనియర్ అసిస్టెంట్ రెండు వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసాడని రైతు ఆరోపణ...


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్