అవినీతి  ........పట్టుకున్న ఏసీబీ అధికారులు 


అవినీతి  ........పట్టుకున్న ఏసీబీ అధికారులు 


జగిత్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ఓ అవినీతి అధికారిని లంచం తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నారు...


జిల్లాలోని మాల్యాల మండల తహశీల్దార్  కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పర్వేజ్ అనే అధికారి ఓ రైతు వద్ద నుండి రెండు వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు...


ఓ రైతు తన భూమి పహాని పత్రాల కోసం జూనియర్ అసిస్టెంట్ రెండు వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసాడని రైతు ఆరోపణ...


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్