ముంబై లో భారీ అగ్నిప్రమాదం


ముంబై : 


మహారాష్ట్రలోని ముంబై నగరంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. 


ముంబైలోని మజ్‌గాం ప్రాంతంలోని ముస్తఫా బజార్ టింబరు యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 


శ్వేతామార్గ్ లో మంటలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపు చేసేందుకు 8 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. 


అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 


ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్