**రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం**

*రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం*



*కడప:* రాజంపేట మండలం తప్ప వారి పల్లి సమీపంలో కడప చెన్నై హైవే రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.


 బీఎండబ్ల్యూ కారు.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక చిన్నారి మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.


 మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.


 మృతి చెందిన చిన్నారిని, క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


 తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్