**రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం**

*రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం*



*కడప:* రాజంపేట మండలం తప్ప వారి పల్లి సమీపంలో కడప చెన్నై హైవే రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.


 బీఎండబ్ల్యూ కారు.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక చిన్నారి మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.


 మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.


 మృతి చెందిన చిన్నారిని, క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


 తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*