**ఎడ్లబండి ను ఢీ కొన్న లారీ* *ఘటన స్థలంలోనే ఇద్దరు రైతులు మృతి**

*ఎడ్లబండి ను ఢీ కొన్న లారీ*


*ఘటన స్థలంలోనే ఇద్దరు రైతులు మృతి*


*శ్రీకాకుళం* ;- జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,,


👉 *వీరఘట్టం మండలం* వెంకంపేట గ్రామం మరియగిరి కొండ వద్ద కలప లోడ్‌తో వెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీ కొట్టింది,,


👉ఈ ప్రమాదంలో నాగభూషణం, పట్టాభి అనే ఇద్దరు రైతులు మృతి చెందారు,,


👉సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు,,


👉కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్